chaganti

chaganti

@Bhargav
0Verwendungen
0Aktien
0Gefällt mir
0Gespeichert von

ఇది కథ కాదు, నిజం. ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత, విజయవాడకు వచ్చారు. కృష్ణా నది ఒడ్డున వారు ఒక అద్భుతమైన ఆచరణ ప్రారంభించారు. నది తీరంలోని ఇసుకను సేకరిస్తారు. ఆ సేకరించిన ఇసుకను చేతిలో పట్టుకొని, ఆ తీరం నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఆ పక్కన ఉన్న ప్రదేశంలోకి ఇసుకను తీసుకువెళ్లి, ఇసుకతో శివలింగాన్ని నిర్మించారు. వారి ప్రార్థనలు, తపస్సు చూసి భగవాన్ పరమేశ్వరుడు వారి భక్తికి మెచ్చి, ఆ ఇసుక శివలింగాన్ని దివ్య శిలలో మార్చాడు. ఈ పవిత్ర స్థలమే ఇప్పటికీ మన ఓన్ టౌన్ శివాలయంలో ఉంది. పాండవుల భక్తి, శివుడి అనుగ్రహం, ఈ పుణ్యభూమి చరిత్ర అన్నీ ఇది తెలుపుతుంది.

te
Öffentlich
Stimme verwenden
Proben
Es gibt noch keine Hörproben